TRINETHRAM NEWS

ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలు. ఢీల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ.

ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య పోటాపోటీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App