ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

TRINETHRAM NEWS

Trinethram News : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

You cannot copy content of this page

Scroll to Top