TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ చేవెళ్లలోని KGR గార్డెన్ లో జరిగిన షాబాద్ మండలం ముద్దెంగూడ గ్రామానికి చెందిన రావులపల్లి నర్సింలు కుమారుడు ప్రకాష్, మౌనికల వివా వేడుకలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Patnam Mahendara Reddy