Trinethram News : కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్.. ఏపీలో ఇవాళ పేరెంట్-టీచర్ మెగా మీటింగ్ టు పాయింట్ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


