జూన్ 26, 2026

312658 new project 2022 01 06t192745424

TRINETHRAM NEWS

RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు

Trinethram News : Andhra Pradesh : APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.

దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు.

గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు.

దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి…

You cannot copy content of this page