మెసెంజర్ లకు నూతన ద్విచక్ర వాహనాలు

TRINETHRAM NEWS

మెసెంజర్ లకు నూతన ద్విచక్ర వాహనాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
శాసనసభ, శాసనమండలి మెస్సెంజర్ లకు కేటాయించిన నూతన ద్విచక్ర వాహనాలను పూజలు చేసి అందించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ . మెస్సెంజర్ లు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు సమాచారాన్ని చేరవేయడంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు శాసనసభల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందించడంలో సేవలు అందిస్తారు.PUC చైర్మన్, షాద్ నగర్ శాసనసభ్యులు కే. శంకరయ్య, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top