దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఇఏ సోదాలుBy trinethramnews / మార్చి 12, 2024 TRINETHRAM NEWSTrinethram News : దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఇఏ) దాడులు చేస్తోంది.. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, చండీగఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది.