రేవంత్ రెడ్డి ని సచివాలయంలో కలిసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top