TRINETHRAM NEWS

శ్రీ అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ శ్రీహనుమాన్ దేవాలయంలో ఈరోజు జరిగిన శ్రీఅయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అయ్యప్ప స్వాములతో కలిసి పూజలు చేశారు.