Kale Yadayah : అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చెవెళ్ల మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కుంచెం పెంటయ్య కుమారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు, నాయకులు,మాజీ ప్రజా,ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA participated in food donation

You cannot copy content of this page

Scroll to Top