త్రాగునీటి కి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భాను 

TRINETHRAM NEWS

త్రాగునీటి కి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భాను 

నగరి మేజర్ న్యూస్ 

త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరు వేయించాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారికి విజ్ఞప్తి చేసిన నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం-ప్రకాష్ నగర్ ప్రజలు..ప్రకాష్ నగర్ వాసుల విజ్ఞప్తి మేరకు  రు. 4:50 లక్షల తుడా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్  .సోమవారం బోర్ డ్రిల్లింగ్ జరిపారు. ఇందులో నీరు పుష్కళంగా  పడడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top