Man Climbs Cell Tower : న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్ జిల్లా : తన ఇంటికి బాట లేకుండా చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపణ… గ్రామ పెద్ద మనుషులు నరకం చూపిస్తున్నారు… తన ఇంటి చుట్టూ కంచవేసి బాట లేకుండా చేశారు… తన ఇంటికి బాటను కేటాయిస్తూ న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

పెద్దమనుషుల చుట్టు, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగిన ఫలితం లేదు… గూడూరు మండలం లో న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి… గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివారు కోమటిపల్లి తండా కు ధరంసోత్ రవి కుమార్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన… విషయం తెలుసుకుని సంఘటన స్థలాన్ని చేరుకున్న గూడూరు ఎస్సై…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Man climbs cell tower to seek justice

You cannot copy content of this page

Scroll to Top