తేదీ : 07/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన నారాయణం. సుబ్బారావు శ్రీరామ మెడికల్ స్టోర్ మరియు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు వాళ్ల సోదరులు భీమరాజు, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు రాష్ట్ర క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి .వాసురాజు నేకూరి. ఆశీర్వాదం, అక్కిన. నాగమణి , మండలం, గ్రామం ఉమ్మడి కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


