ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు.

ఇప్పటికే ఆయా కారణాలతో నాలుగుసార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

ఈసారి మాత్రం విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరీ ఈడీ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

You cannot copy content of this page

Scroll to Top