TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ ఎన్నికల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

కేసీఆర్ రావడంతో తెలంగాణ భవన్‌కు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది.

కాగా కాసేపట్లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.