కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 17 : ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ మూసాపేట్ ( గూడ్స్ షెడ్ రోడ్డు )లొ గల ముత్యాలమ్మ గుడి కమిటీ నిర్వాహకులు తూము మనోజ్, తూము ధీరజ్ ,తూము శైలేష్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమారు పాల్గొని బోనాల జాతర సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ బోనాల జాతరలో జనసేన నాయకులు కొల్లా శంకర్ , భోగాది వెంకటేశ్వరరావు , పండుగ సూర్య, పోలెబోయిన శ్రీనివాస్ ,పులగం సుబ్బు, సాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


