WhatsApp Image 2024 06 19 at 19.48.22
Janak Prasad, Secretary General of INTUC visited the Peddalli Prakash family
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ తల్లి పెద్దలు మదినమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు ఈ విషయాన్ని తెలుసుకొని వారి నివాసం లో కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించిన INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ వారితో పాటు INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , RG1 వైస్ ప్రెసిడెంట్ సదానందం ,నయీం ఆంజనేయులు పృత్విరాజ్ తదితులున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
