WhatsApp Image 2024 11 07 at 14.14.53
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వినూత్న తీర్పు
Trinethram News : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు.
పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు తీర్పునిచ్చింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
