TRINETHRAM NEWS

Trinethram News : మోపిదేవి బస్టాండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్. పాల్గొన్న కృష్ణాజిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీమ్ ఆజ్మీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక