
Heavy Rain : త్రినేత్రం న్యూస్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో రాత్రి 10 గంటల తర్వాత కుండపోత వర్షం మొదలై, రాత్రి 2 గంటల వరకు కొనసాగింది. దీంతో హైదరాబాద్లోని బంజారాహిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఈ మేరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe