Trinethram News : జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉందని డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్రంలో 6 వారాలపాటు నిర్వహించనున్న ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


