Hanuman Jayanti : డిండి మండల కేంద్రం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 12 త్రినేత్రం న్యూస్. హనుమాన్ జయంతి సందర్భంగా డిండి మండల కేంద్రంలో. రామాంజనేయ స్వామి మందిరాలలో గ్రామ ప్రజలు. పెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంగ రంగా వైభవంగా , మహిళల కోలాటాల తో, డిజె చప్పుళ్ళతో, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చూసేవాళ్ళకు కన్నుల పండుగలా పుర వీదుల ,రహదారి గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు,వివిధ పార్టీల నాయకులు , కార్యకర్తలు గ్రామ ప్రజలు, అభిమానులు,పిల్లలు,యువతి,యువకులుఅధిక సంఖ్యలో పాల్గొని. హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జయప్రదం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hanuman Jayanti celebrations in

You cannot copy content of this page

Scroll to Top