జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 14 at 17.43.50

TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి

ఈ సందర్భంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబుకు మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని కోరారు.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page