అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా

TRINETHRAM NEWS

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా…* ఉపఎన్నికల ఆర్‌వో రాజకీయ భజన… గిరిషాపై ఈసి సస్పెన్షన్ వేటు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం…

అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం…

నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీకి ఆర్‌వో లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం…

అప్పటి తిరుపతి ఆర్‌వో, ఏఆర్‌వో, బీఆర్‌వోపై చర్యలకు ఈసీ ఆదేశం…

ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా…

ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, ఆర్‌వోగా ఉన్న గిరీషా…

అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు,ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు…

You cannot copy content of this page

Scroll to Top