జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 44వ డివిజన్,లో పోచమ్మ గుడి ఆవరణలో ఉన్న చెట్లు వర్షానికి పడడం తో కరెంట్ తీగల పైన విషయాన్ని తెలుసుకొని డివిజన్ ప్రజలతో మాట్లాడిన అధ్యక్షులు గాజుల కిరణ్ సమాచారం ఇచ్చిన వెంటనే వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బందిని, ఎలక్ట్రిసిటీ సిబ్బందిని విషయాన్ని తెలియచేసిన కాంగ్రెస్ పార్టీ గాజుల కిరణ్ చెట్టుని తొలగించడం కరెంట్ లైన్ మరమ్మతు పనులు చేపించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gajula Kiran is the

You cannot copy content of this page