ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్

TRINETHRAM NEWS

ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్

26 జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు

రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన.

సిద్ధమైన రూట్ మ్యాప్

కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యం.

ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు.

శ్రీకాకుళం జిల్లాలో మొదటి సభ

You cannot copy content of this page

Scroll to Top