ANDHRAPRADESH నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు trinethramnews ఫిబ్రవరి 13, 2024 WhatsApp Image 2024 02 13 at 12.29.32 TRINETHRAM NEWSబాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. Post navigationPrevious Previous post: నల్గొండ సభుకు భారీగా తరలిన గులాబీ పార్టీ శ్రేణులుNext Next post: నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా నారా భువనేశ్వరి Related News ANDHRAPRADESH MLC Kumbha Ravibabu : బొర్రా గుహల అభివృద్ధి పేరుతో గిరిజనుల ఉపాధిని దెబ్బతీయొద్దు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు జూన్ 25, 2026 0 ANDHRAPRADESH Camp Office Inaugurated : ప్రజలకు చేరువగా అరకు పార్లమెంట్ లో క్యాంపు కార్యాలయం ఘనంగా ప్రారంభం జూన్ 25, 2026 0