WhatsApp Image 2025 01 04 at 20.48.02
అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఏటీకృష్ణ రాధిక.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం డిండి నందు మాల ధరించిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఎటి కృష్ణా రాధిక, హను మండ్ల కేశవులు, పొలం శ్రీను, శ్రీపతి రావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
