దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారుBy trinethramnews / జనవరి 16, 2024 TRINETHRAM NEWSమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.