డిండి (గుండ్ల పల్లి) జూలై 01 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణానికి చెందిన కీ,శే, శ్రీ కంపిలి రాములమ్మ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ముదిరాజ్ మహిళా సంఘం సభ్యులు వారి కుటుంబాన్ని పరమర్శించి వారి కుటుంబ సభ్యులకు Rs, 7500/- ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కటికర్ల నీల, తవిటి మణెమ్మ, మాడిశెట్టి బాలకిష్టమ్మ, పోలం నారమ్మ, తవిటి అంజలి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


