TRINETHRAM NEWS

Employment in 7 sectors grew by 3.31%: RBI

Trinethram News : వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక సేవలు తదితర 27 రంగాల్లో ఉపాధి పొందిన వారి సంఖ్య 2022-23లో 3.31% పెరిగి 59.66 కోట్లకు చేరిందని RBI విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2021-22లో ఈ 27 రంగాల్లో 57.75 కోట్ల మందికి ఉపాధి లభించింది. వీటికి సంబంధించిన గణాంకాలను RBI తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 1980-81 నుంచి 2022-23 వరకు ఉత్పాదకత వివరాలనూ అందుబాటులో ఉంచింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Employment in 27 sectors grew by 3.31%: RBI