ఎన్నికల పోలింగ్.. రేపు ఈ జిల్లాల్లో సెలవు

TRINETHRAM NEWS

ఎన్నికల పోలింగ్.. రేపు ఈ జిల్లాల్లో సెలవు

Trinethram News : Dec 04, 2024,

ఆంధ్రప్రదేశ్ : డిసెంబర్ 5న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని సీఎస్ నీరభ్ కుమార్ కలెక్టర్లకు ఆదేశించారు. అవసరమైతే ఇవాళ కూడా సెలవు ఇవ్వాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top