దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63.47 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 28.50 మేర లాభాలను ఆర్జించింది.