TRINETHRAM NEWS

Trinethram News : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 483 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.