TRINETHRAM NEWS

Trinethram News : Mar 31, 2024,

ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా?
ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేవారు నచ్చకుంటే ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ ప్రవేశపెట్టింది. ఇక EVMలో గుర్తుతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది. ఈ బటన్ ఒత్తడం ద్వారా సదరు ఓటు ఎవరికి పడదు. కానీ ఓటర్ ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లే అవుతుంది.