Diamonds Stolen : రూ. 25 కోట్ల విలువైన డైమండ్స్ చోరీ

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్ లోని సూరత్లో డీకే అండ్ సన్స్ డైమండ్ కంపెనీలో భారీ వజ్రాల చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆగస్టు 15–17 మధ్య వరుసగా మూడురోజులు సెలవు రావడంతో మూసి ఉన్న కంపెనీలోకి చొరబడి, ప్రధాన డోర్ను బద్దలు కొట్టి మూడో ఫ్లోర్లోని మెటల్ సేఫు గ్యాస్ కట్టర్తో తెరిచి దాదాపు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను దోచారు. సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Diamonds stolen

You cannot copy content of this page

Scroll to Top