TRINETHRAM NEWS

Trinethram News : Telangana : శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్య నారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు.

వారం రోజుల క్రితం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.

వారిని రక్షించేందుకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth visited tunnel