సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ

TRINETHRAM NEWS

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ.

హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. తెలంగాణలో పెట్టుబడులపై వివరించిన అమెజాన్ ప్రతినిధులు

You cannot copy content of this page

Scroll to Top