సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
CM Performs Jala Harathi

CM Performs Jala Harathi : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రెగ్యులేటర్ ను ఆన్ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.

అయితే ఎన్నో ఏళ్ళుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్నటువంటి కల నెరవేరింది అని చంద్రబాబు అన్నారు. ఈ కాలువ ద్వారా జలాలను ఉత్తరాంధ్రకు తరలించే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకుని జల హారతి ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page