14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

TRINETHRAM NEWS

14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ను సీఎం జగన్ ప్రారంభిస్తారు

పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు

అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌం డ్స్ లో బహిరంగ సభకు హాజరవుతారు.

You cannot copy content of this page

Scroll to Top