Trinethram News : వాలంటీర్లకు సముచిత గౌరవం
రావులపాలెం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు సేవలు అందించే వాలంటీర్లు నెలకు 50 వేలు సంపాదించే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.


