Died While Playing Pubg : రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి

రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి Trinethram News : బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు.…

రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు వీరే

రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు వీరే Trinethram News : తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే, ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్…

Restaurant Mafia : న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా

న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన Trinethram News : Goa : నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లిన ఎనిమిది…

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని Trinethram News : బెంగళూరు : బెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్(33) అనే వ్యక్తి నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా…

Borewell Incident is a Tragedy : విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన

విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన Trinethram News : రాజస్థాన్ – కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి చేతన బాలికను రక్షించేందుకు 10 రోజులు కష్టపడ్డ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు…

26/11 Mumbai Attacks : భారత్ కు అనుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు – త్వరలోకి ఇండియాకి ముంబై దాడుల నిందితుడు

భారత్ కు అనుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు – త్వరలోకి ఇండియాకి ముంబై దాడుల నిందితుడు ఆగస్టు 2024లో, 26/11 ముంబై దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారతదేశం-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం భారతదేశానికి పంపడానికి యూఎస్ కోర్టు ఆమోదించింది. 26/11…

కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

Trinethram News : New Delhi : కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధులను…

Cabinet Meeting : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం Trinethram News : నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం కొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ తొలి భేటీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

జేఈఈ పరీక్షపై జోసా కీలక నిర్ణయం.. కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం! కారణం ఇదే

జేఈఈ పరీక్షపై జోసా కీలక నిర్ణయం.. కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం! కారణం ఇదే Trinethram News : అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ ఒకటి. జేఈఈ మెయిన్ యేటా రెండు సార్లు నిర్వహించి.. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని…

న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు Trinethram News : న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఊరట కలిగించే శుభవార్త వచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు…

Other Story

You cannot copy content of this page