Trinethram News : 6th Jan 2024 పల్టీలు కొట్టిన రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకు వెళ్లింది. ప్రమాదంలో 6 గురికి స్వల్ప గాయాలయ్యాయి.