WhatsApp Image 2025 01 26 at 08.36.20
పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
Trinethram News : తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ.82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ.97,500 లుగా ఉంది.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,700, 24 క్యారెట్ల ధర రూ.82,570 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.75,550, 24 క్యారెట్లు రూ.82,420 లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,05,000
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,05,000 గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,500
ముంబైలో రూ.97,500
బెంగళూరులో రూ.97,500
చెన్నైలో రూ.1,05,000 లుగా ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
