
Trinethram News : దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడానికి 32 లక్షల కిట్లు రెడీ
రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ప్రారంభించనున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో పంచనున్న బీజేపీ మైనారిటీ మోర్చా
పురుషులు, స్త్రీలకు బట్టలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఉండనున్న కిట్లు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
