డిండి (గుండ్ల పల్లి) మే 22త్రినేత్రం న్యూస్. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం తహాసిల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
తహసిల్దార్ ఆంజనేయులుమాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళ ల విద్యాభ్యాసంకోసం భాగ్యరెడ్డి వర్మ ఎంతో కృషి చేశారని తెలిపారు. భాగ్యరెడ్డి జయంతి నీ అధికారికంగా నిర్వహించడం ఆనందంగా వుందని ఆయన అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


