
ప్రొఫెసర్ గా. ఎంపికైన.బైసాని.
Trinethram News : ప్రకాశం.జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం.
AP SCERT లో ప్రొఫెసర్ గా ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల L. కోట, కంభం మండలం ప్రధానోపాధ్యాయులు బైసాని వెంకట రామ కృష్ణ గారికి హృదయ పూర్వక అభినందనలు.. విద్యా వ్యవస్థ లో మంచి సంస్కరణలు తీసుక రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
