డివిజన్ ఆఫీసర్ మంగ ఆధ్వర్యంలో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 44వ డివిజన్ లోని ప్రజలకు పరిశుభ్రత ఉంచుకోవాలి తడి పొడి చెత్త వేరు చేయాలి అని డివిజన్ కాలనీ వాసులకు ఇంటింటికి వెళ్లి అవగాహన చర్యలు తెలియచేసిన ఈ కార్యక్రంలో ప్రజలు మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్ మంగ పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


