Government Industrial Training Institute : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ లో 4 వ విడత సీట్లభర్తీ కై ధరఖాస్తుల ఆహ్వానము

TRINETHRAM NEWS

కళాశాల ప్రిన్సిపాల్ వీరవల్లి రాధాకృష్ణ.

డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 17 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం నందు గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ యందు 4 వ విడత సీట్ల భర్తీ కొరకు వాక్ ఇన్ అడ్మిషన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో కోరారు. వివిధకోర్సులలో సీట్ల భర్తీ కొరకు పదవ తరగతి ఉత్తీర్ణులయినా మరియు 14 సంవత్సరాలు పైబడినవారు అడ్మిషన్ల చేసుకోవాలని అడ్మిషన్ల కొరకు. ఆన్లైన్ వెబ్సైట్ http// ఐటిఐ. తెలంగాణ. జి ఓ వి. ఇన్. (https://iti.telangana.gov.in) నందు రిజిస్ట్రేషన్ దరఖాస్తు తేదీ 30 09.2025 ఉదయం 11 గంటల లోపు ధరఖాస్తు చేసుకోవాలని డిండి పారిశ్రామిక సంస్థ కళాశాల ప్రిన్సిపాల్ వీరబల్లి రాధాకృష్ణ ఓక ప్రకటనలో తెలిపారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు వివిధ పేజులలో దరఖాస్తు చేసి సీటు రానివారు రిజిస్ట్రేషన్ ఫారం తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో 15.09.2025 నుండి 30.09.2025 తేదీన ఉదయం 11 గంటల వరకు “వాక్ ఇన్ అడ్మిషన్ ” కౌన్సిలింగ్ కు హాజరుకావాలని తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియ మొత్తం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సారము నిర్వహించబడును అని ప్రిన్సిపాల్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

seats in the Government Industrial Training Institute

You cannot copy content of this page

Scroll to Top