TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైం స్కేల్తో పనిచేస్తున్న డీఎస్సీ-1998, 2008 కాంట్రాక్టు టీచర్లకు ఏప్రిల్ 30 నుంచి ఒక నెల వారి సేవలను నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏటా జూన్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు వీరు పనిచేస్తారు. మే నెలలో వీరి సేవలను నిలిపివేసి, జూన్ నుంచి మళ్లీ కాంట్రాక్టు పునరుద్ధరిస్తున్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP to suspend services